శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com
గురుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
గురుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, మే 2025, మంగళవారం

మే నెలలో గ్రహాల మార్పుతో వ్యక్తిగత జాతకాలపై ప్రభావం


         మే నెలలో గ్రహాల మార్పు విశేషంగా ఉంటుంది. మే 6న బుధుడు మీనం నుండి మేష రాశికి మార్పు చెందుతాడు, ఇది మానసిక స్పష్టతను పెంచే అవకాశం ఉంది.

 మే 14న, రవి మేష నుండి వృషభం రాశికి ప్రవేశిస్తాడు, అదే రోజున గురుడు కూడా వృషభం నుండి మిథున రాశికి మారుతాడు, ఇది ఆర్థిక విషయాలపై ప్రభావం చూపించవచ్చు. 

మే 18న, రాహు మీన నుండి కుంభ రాశికి మారుతాడు, అలాగే కేతు కన్య నుండి సింహ రాశికి చేరుకుంటాడు, దీని ప్రభావం వృత్తిపరమైన మరియు ఆధ్యాత్మిక విషయాల్లో ప్రత్యేకంగా కనిపించవచ్చు. 

మే 31న, శుక్రుడు మీనం నుండి మేష రాశికి మార్పు చెందుతాడు, ఇది సంబంధాలలో మరియు సౌందర్యంతో కూడిన అంశాల్లో మార్పును తెచ్చే అవకాశం ఉంది.

 ఈ గ్రహాల మార్పు వ్యక్తిగత, వృత్తిపరమైన, ఆర్థిక మరియు ఆధ్యాత్మిక అంశాలను ప్రభావితం చేయనుంది.


Follow the TeluguAstrology channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va9d4z5EquiIi18jEp12

26, జూన్ 2014, గురువారం

నవగ్రహాలు - గురుడు

గురుడు :బృహస్పతి(గురువు)


బృహస్పతి అని కూడా అంటాము.దేవతలకుదానవులగురువైన 
శుక్రాచారుడికి గురువు ఇతనుసత్వగుణసంపన్నుడుపసుపుపచ్చ 
 / బంగారు వర్ణం లో ఉంటాడు.పేరు ప్రఖ్యాతులుసంపద,
 తోడ బుట్టినవారి క్షేమము కొరకుగురువు ని పూజించాలి 
ధన్నురాశిమీనా రాశిలకు అధిపతిఉతరముఖుడైఉంటాడు.

అధిదేవత : బ్రహ్మ
ప్రత్యధిదేవత ఇంద్రుడు
వర్ణంపసుపు
వాహనం : గజరాజు
ధాన్యం : వేరుసెనగ పప్పు
పుష్పం : మల్లె
వస్త్రం : బంగారు రంగు వస్త్రం
జాతి రత్నం : పుష్య రాగం
నైవేద్యం : సెనగపప్పు తో కూడిన అన్నం

29, మే 2014, గురువారం

బృహస్పతి(గురువు)గురు గ్రహానికి శాంతులు

  • గురువుకి పదహారువేలు జపం+పదహారువందలు క్షీరతర్పణం+నూట అరవై హోమం+పదహారు మందికి అన్నదానం చేసేది.
  • గురు వారం రోజున శనగ గుగ్గిళ్ళు పేదలకు పంచవచ్చు.
  • గురువులకు సంబందించిన గ్రంధములు నలుభై ఒక రోజులు పారాయణ చెయ్యాలి. అనగా సాయి బాబా, దత్తాత్రేయ,వెంకయ్య స్వామి మొదలగు వారి చరిత్ర.
  • ప్రతి గురు వారం శివాలయాలు గాని,సాయి మందిరాలు గాని,దత్తాత్రేయ మందిరాలు గాని దర్శించి పూజలు జరిపించ వచ్చును.
  • గురు వారం రోజు శనగలు,అరటి పండు ఆవుకి ఆహారంగా పెట్ట వచ్చు. గమనిక: ఏ రోజు ఆవుకి ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆ రోజు ఆ ఆహారం తినరాదు.
  • తేనెను ధునిలో వేస్తూ, పదకొండు సార్లు ప్రదక్షిణలు చెయ్యాలి.
  • బాదం కాయ, శనగ నూనె, కొబ్బరికాయలను పారుతున్న నీటిలో వేయవచ్చు.

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...